Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ మెగా వేలం.. ఆటగాళ్లు ఎంతెంత పలికారంటే..?

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (19:08 IST)
IPL Auction
ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇతనిని రూ.18 కోట్లకు ఆ జట్టు దక్కించుకుంది. ఎస్ఆర్‌హెచ్‌లోకి కీలక బౌలర్.. మహ్మద్ షమీని హైదరాబాద్ కొనుగోలు చేసింది. రూ.10 కోట్లకు ఎస్ఆర్‌హెచ్‌ సొంతం చేసుకుంది. 
 
స్టార్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. రూ. 14 కోట్లకు రాహుల్‌ను సొంతం చేసుకుంది. ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టోన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. రూ.8.75 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది. హైదరబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. రూ. 12.25 కోట్లకు సిరాజ్‌ను దక్కించుకుంది. 
 
ఐపీఎల్ మెగా వేలం.. ఆటగాళ్లను సొంతం చేసుకున్న జట్లు.. 
విరాట్‌ కోహ్లీని రూ.21 కోట్లకు సొంతం చేసుకున్న బెంగళూరు
ధోనిని రూ.4 కోట్లకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కైవసం 
రింకు సింగ్‌ను రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న కోల్‌కతా. 
 
కుల్‌దీప్‌ను రూ.13.25 కోట్లకు రిటైన్ చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్‌. 
అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు రిటైన్ చేసుకున్న ఢిల్లీ కేపిటల్స్‌. 
జురేల్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌. 
రోహిత్‌ను రూ.18.3 కోట్లకు రిటైన్‌ చేసుకున్న ముంబై. 
హార్దిక్‌పాండ్యను రూ.16.35 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై. 
 
బుమ్రాను రూ.18 కోట్లకు రిటైన్ చేసుకున్న ముంబై. 
రియాన్ పరాగ్‌ను రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్న రాజస్థాన్ రాయల్స్‌. 
మయాంక్ యాదవ్‌ రూ.11 కోట్లకు రిటైన్ చేసుకున్న లక్నో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు

ప్రపంచ ధరిత్రి దినోత్సవం- మన శక్తి, మన గ్రహం థీమ్ ఇదే!

Namo Bharat: ఏప్రిల్ 24న నమో భారత్ రాపిడ్ రైలు సేవను ప్రారంభించనున్న ప్రధాని

Woman Constable: ఆర్థిక ఇబ్బందులు: ఆత్మహత్యకు పాల్పడిన మహిళా కానిస్టేబుల్

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

తర్వాతి కథనం
Show comments