Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ఆటగాళ్లకు గ్రిల్డ్ చికెన్ వద్దు.. కడక్‌నాథ్ చికెన్ ఇవ్వండి..

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (10:35 IST)
టీమిండియా ఆటగాళ్ల ఆహారంలో ఝాబాస్ కడక్‌నాథ్ చికెన్‌ను చేర్చాలని మధ్యప్రదేశ్‌లోని కృషి విజ్ఞాన్ కేంద్రం, ఝాబా (కడక్‌నాథ్ రీసెర్చ్ సెంటర్) లేఖలు రాసింది. ఈ మేరకు బీసీసీఐ, టీమిండియా కెప్టెన్ కోహ్లీలకు కడక్‌నాథ్ రీసెర్చ్ సెంటర్ లేఖలు రాసింది. టీమిండియా డైట్‌లో గ్రిల్ల్‌డ్ చికెన్ ఉంటోందని, అందులో కొలెస్ట్రాల్, ఫ్యాట్ అధికశాతంలో ఉంటాయని పేర్కొంది. 
 
అదే కడక్‌నాథ్ బ్లాక్ చికెన్‌లో కొలెస్ట్రాల్ వుండదని పేర్కొంది. ఇది ఆటగాళ్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. ఈ చికెన్‌లో ప్రోటీన్లు, ఐరన్ పుష్కలంగా వుంటాయని చెప్పుకొచ్చింది. అందుచేత సాధారణ చికెన్ స్థానంలో కడక్‌నాథ్ చికెన్‌ను చేర్చాలని కడక్‌నాథ్ రీసెర్చ్ సెంటర్ విజ్ఞప్తి చేసింది. ఈ చికెన్ తీసుకోవడం ద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు ఢోకా వుండదని సదరు సంస్థ ఆ లేఖలో వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments