Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్ టెస్ట్ : భారత్ 571 ఆలౌట్ - కోహ్లీ డబుల్ సెంచరీ మిస్

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (17:45 IST)
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్ నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియాపై 91 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. ఇందులో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీనే హైలెట్‌గా నిలిచింది. బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్‌పై కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు చాలా ఓపిగ్గా ఆడారు. ఫలితంగా భారత్ భారీ స్కోరు చేసింది. అయితే, కోహ్లీ మొత్తం 186 పరుగులు చేసి డబుల్ సెంచరీని చేజార్చుకుని 9వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 
 
అలాగే, సుధీర్ఘ కాలం తర్వాత కోహ్లీ చేసిన 28వ వ్యక్తిగత సెంచరీ. ఈయన 2019లో చివరిసారి సెంచరీ చేశాడు. 2019 నవంబరులో ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ చివరిసారిగా సెంచరీ చేశాడు. కాగా, కోహ్లీ ఇప్పటివరకు చేసిన 27 సెంచరీల్లో ఎక్కువ బంతులు ఎదుర్కొని చేసిన రెండో సెంచరీ ఇదే. మొత్తం 241 పరుగులు ఫేస్‌ చేసి సెంచరీ చేశాడు. గత 2012-13లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 289 బంతులు ఎదుర్కొని కోహ్లీ సెంచరీ చేశాడు. ఇది 28వ టెస్ట్ సెంచరీ కాగా, మొత్తంగా 75వ ఇంటర్నేషనల్ సెంచరీ కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

తర్వాతి కథనం
Show comments