Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా క్రికెటర్‌లతో కలిసి మిక్స్‌డ్‌ టీ20లో కోహ్లి ఆడనున్నాడా!

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (18:16 IST)
మీరు ఇప్పటివరకు టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌లో మాత్రమే పురుషులు మరియు మహిళలు కలిసి ఆడటం చూసి ఉంటారు. అయితే ఇప్పుడు క్రికెట్‌లో సైతం మిక్స్‌డ్ ఈవెంట్‌కు రంగం సిద్ధమవుతోంది. దీనిని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించడానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ యాజమాన్యం(ఆర్‌సీబీ) కసరత్తులు చేస్తోంది.


క్రికెట్‌లో ‘మిక్స్‌డ్‌’ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నారు. లింగ భేధాలు లేవు, అందరూ సమానమే అనే సందేశాన్ని ప్రపంచానికి తెలియజేయడమే ఈ మ్యాచ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
 
పురుష మరియు మహిళా క్రికెటర్లను కలిపి జట్లుగా విభజించి టీ-20 ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌‌ను నిర్వహించేందుకు ఆర్సీబీ సన్నాహాలు చేస్తోంది. కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ప్రపంచ కప్ తర్వాత ఈ మ్యాచ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకోసం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌, టీ20 సారథి హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌, బ్యాట్స్‌వుమన్‌ వేదా కృష్ణమూర్తి పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

'బజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌కు ఓ ఆలోచన చెప్పా... ఏం జరుగుతుందో చూద్దాం : విజయేంద్ర ప్రసాద్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

తర్వాతి కథనం
Show comments