Webdunia - Bharat's app for daily news and videos

Install App

గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం- తప్పిస్తే.. క్రికెట్‌పై దృష్టి సారిస్తా

సెల్వి
శనివారం, 2 మార్చి 2024 (11:34 IST)
బీజేపీ నేత, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని ప్రకటించారు. బీజేపీ వ్యవహారాల నుంచి తనను తప్పించాలని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గంభీర్ కోరారు. 
 
పార్టీ బాధ్యతలు తప్పిస్తే తాను వచ్చే క్రికెట్ టోర్నమెంట్లపై దృష్టిసారిస్తానని చెబుతున్నారు. మరికొద్దీ రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం అవనుంది. ఈ క్రమంలో రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను గౌతమ్ గంభీర్ కోరారు.
 
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించారు. ఢిల్లీ తూర్పు లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ఐదేళ్ల పాటు సేవ చేసే అవకాశం కలిగిందన్నాడు. తనకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు అని ఎక్స్‌లో గంభీర్ రాసుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments