Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. యువీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అందుకే మార్పించా: ధోనీ

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (17:52 IST)
టీమిండియా 2011లో వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై ప్రపంచ కప్ కొట్టిన తరుణాన్ని అప్పటి కెప్టెన్ ధోనీ గుర్తు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఆ జట్టులోకి రావాల్సిన స్థానానికి తాను రావడంపై ధోనీ క్లారిటీ ఇచ్చాడు. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమని చెప్పాడు. 
 
శ్రీలంక బౌలర్లలో చాలామంది చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఐపీఎల్‌లో బౌలింగ్ చేసినవారే. ఆ అనుభవంతో ధీటుగా ఎదుర్కోవచ్చుననే ఆలోచనతో.. మేనెజ్‌మెంట్‌కు చెప్పి యువరాజ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయమన్నానని.. అందుకు వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పాడు. 
 
లంకేయులతో ఐపీఎల్ ఆడిన అనుభవాన్ని పెట్టే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేశానని చెప్పాడు. శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో ధోనీ ఫినిషింగ్ షాట్ కొట్టి 3 దశాబ్ధాల తర్వాత భారత్‌కు వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments