Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫాంహౌస్‌లో ట్రాక్టరుతో పొలం పనులు చేస్తున్న ధోనీ...

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (10:40 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త విషయాలను నేర్చుకునేందుకు అమితాసక్తిని చూపుతుంటారు. తాజాగా ఆయన ట్రాక్టరుతో పొలం దున్నుతూ కనిపించారు. ఈ ఫోటోకు నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తూ, షేర్ చేస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో తన వ్యవసాయక్షేత్రంలో ట్రాక్టరుతో పొలం దుక్కిదున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశారు. 
 
రెండేళ్ల తర్వాత ధోనీ పోస్ట్ కనిపించడంతో అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియో లింక్‌కు కోటి మంది వరకు చూశారు. 28 లక్షల మంది లైక్ చేశారు. 60 వేల మంది నెటిజన్స్ స్పందించారు. ఈ వీడియోలో ధోనీ పొలం దున్నుతూ చదువు చేస్తూ కనిపించారు. ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ట్రాక్టరుపై ఉన్నారు. 
 
మరోవైపు, ధోనీ ఫోటో సోషల్ మీడియాలో రెండేళ్ల తర్వాత కనిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం కూడా స్పందించింది. "మొత్తానికి రెండేళ్ల తర్వాత ధోనీకి తన ఇన్‌స్టా పాస్డ్‌వర్డ్ గుర్తుకు వచ్చింది. లవ్ యూ మహి భాయ్" అంటూ కామెంట్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

Mock Drills: సివిల్ మాక్ డ్రిల్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన- శత్రువులు దాడి చేస్తే?

ఇదిగో ఇక్కడే వున్నారు పెహల్గాం ఉగ్రవాదులు అంటూ నదిలో దూకేశాడు (video)

పాకిస్థాన్ మద్దతుదారులపై అస్సాం ఉక్కుపాదం : సీఎం హిమంత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

తర్వాతి కథనం
Show comments