Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డేల్లో జార్ఖండ్ డైనమెట్ వరల్డ్ రికార్డు.. ఏంటది?

జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ రికార్డు సాధించాడు. ప్రస్తుతం శ్రీలంకతో స్వదేశంలో వన్డే సిరీస్ జరుగనుంది.

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2017 (08:48 IST)
జార్ఖండ్ డైనమెట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరల్డ్ రికార్డు సాధించాడు. ప్రస్తుతం శ్రీలంకతో స్వదేశంలో వన్డే సిరీస్ జరుగనుంది. ఇందులోభాగంగా, ఆదివారం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. 
 
ఈ మ్యాచ్‌ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసిన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో 16 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో కీపర్‌గా రికార్డులకెక్కాడు. 
 
శ్రీలంక మాజీ కెప్టెన్, కీపర్ కుమార సంగక్కర తొలుత ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ధోనీ 16 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో ధోనీ ఆరో ఆటగాడు. సచిన్, రాహుల్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాన్ని ధోనీ ఆక్రమించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments