Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2022: ప్లేఆఫ్‌ రేసుకు దూరమైన సీఎస్కే.. ధోనీ ఏ తేడా లేదు

Webdunia
శనివారం, 14 మే 2022 (15:57 IST)
ఐపీఎల్ 2022లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు  ఐదు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. 12 మ్యాచ్‌ల్లో ఆ జట్టుకు ఇది 8వ ఓటమి. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్ రేసుకు దూరమైంది. ఐపీఎల్ చరిత్రలో ఆ జట్టు రెండోసారి మాత్రమే నాకౌట్‌కు చేరుకోలేకపోయింది. 
 
ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కేవలం 97 పరుగులకే ఆలౌటైంది. ఇక ధోనీ అత్యధికంగా అజేయంగా 36 పరుగులు చేసినప్పటికీ. అనంతరం ఛేదనలో ముంబై 5 వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించింది.
 
అయితే మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోనీకి ఎలాంటి తేడా కనిపించలేదు. అతను ముంబై ఇండియన్స్ ఆటగాళ్లతో సంభాషిస్తూ కనిపించాడు. అంతేకాదు తన సంతకం చేసిన జెర్సీని కూడా ఇచ్చాడు. ఇది కాకుండా, అతను సీఎస్కే సహాయక సిబ్బందికి కూడా ఇలాంటి బహుమతిని ఇచ్చాడు. 
 
టీ20 లీగ్ 15వ సీజన్ ప్రారంభానికి ముందే ధోనీ సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ తొలి 8 మ్యాచ్‌ల్లో రవీంద్ర జడేజా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఆ తర్వాత మళ్లీ ధోనీకి కెప్టెన్సీ దక్కింది. సీఎస్కేతో పాటు, ముంబై జట్టు కూడా ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

వరుసగా అలాంటి పాత్రలు రావడానికి కారణం ప్లస్ సైజులో ఉండటమే : అశ్రిత వేమగంటి

'బజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌కు ఓ ఆలోచన చెప్పా... ఏం జరుగుతుందో చూద్దాం : విజయేంద్ర ప్రసాద్

తర్వాతి కథనం
Show comments