Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హీరోగా సీఎస్కే జట్టు కెప్టెన్?: ధోనీ ఏమంటున్నారు!!

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (22:54 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బాలీవుడ్ హీరోగా అవతారమెత్తనున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదే అంశంపై ధోనీ స్పందించారు. బాలీవుడ్‌లోకి భాగ‌స్వామ్యం కావాల‌ని త‌న‌కు ప్ర‌ణాళిక‌ల్లేవ‌ని తేల్చిచెప్పారు. 
 
అదేసమయంలో సీఎస్కే జట్టు తరపున చివరి మ్యాచ్ ఆడాలనివుందన్నాడు. అయితే, తాను మెరుగ్గా ఆడ‌ని రోజే అదే చివరి మ్యాచ్ అంటే ఫేర్‌వెల్ గేమ్ అని అన్నారు. చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున చివ‌రి మ్యాచ్ ఆడాల‌ని ఆశాభావంతో ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. 
 
త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న టీ-20 వ‌ర‌ల్డ్ కప్ టోర్నీకి టీం ఇండియా జ‌ట్టుకు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఇండియా సిమెంట్స్ మార్కెటింగ్ ఉపాధ్య‌క్షుడిగా ఉన్నారు. ఇక ముందు కూడా త‌న అడ్వ‌ర్టైజ్‌మెంట్ అసైన్‌మెంట్ల‌ను కొన‌సాగించ‌డానికే ప్రాధాన్యమిస్తానని తెలిపారు. 
 
బాలీవుడ్‌లో భాగ‌స్వామి కావాల‌ని ప్రణాళిక‌ల్లేవు. బాలీవుడ్ నా క‌ప్ ఆఫ్ టీ కాదు.. నాకు అడ్వ‌ర్టైజ్‌మెంట్స్ ఉన్నాయి.. వాటితో సంతోషంగా ఉన్నాన‌ని చెప్పాడు. సినిమాల్లో న‌టించాలంటే చాలా క‌ష్ట‌మైన వృత్తి, దాన్ని మేనేజ్ చేయ‌డం చాలా క‌ష్టం అని వివరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments