Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై స్టేడియంలో సందడి చేసిన రజనీ దంపతులు

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (19:10 IST)
భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ముంబైలోని వాంఖెడే మైదానంలో తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టేడియంకు వచ్చారు. తన భార్య లతా రజనీకాంత్‌తో కలిసి స్టేడియంకు వచ్చిన ఆయనకు ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ఘన స్వాగతం పలికారు. 
 
రజనీ దంపతులకు వారు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలతో కలిసి రజనీ దంపతులు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తుండగా కెమెరా కంటికి కనిపించారు. వీఐపీ గ్యాలరీలో కూర్చూని వీరు మ్యాచ్‌ను ఆసక్తిగా తిలకించారు. వీరికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య చికిత్స - గోల్డెన్ అవర్ సమయంలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

Samantha: గుళ్లు కట్టి, పూజలు చేసే పద్దతిని ఎంకరేజ్ చేయను : సమంత

ధైర్యసాహసాల భూమి పంజాబ్‌ వేఖ్ కే తో కోక్ స్టూడియో భారత్‌కి హ్యాట్రిక్ విజయం

తర్వాతి కథనం
Show comments