Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మకు విశ్రాంతి.. అంతా వన్డే ప్రపంచ కప్ కోసమేనా?

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:24 IST)
కివీస్‌తో జరిగిన రెండు వన్డేలు, మూడు ట్వంటీ-20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది.  త్వరలో ఆస్ట్రేలియా జట్టుతో స్వదేశంలో జరుగనున్న సిరీస్‌లో రోహిత్ శర్మతో పాటు భువనేశ్వర్, షమీలకు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.


రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా అజింక్య రహానేకు చోటు కల్పించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెలవుల్లో వున్న కోహ్లీ, బుమ్రాలు ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో వుంటారని బీసీసీఐ వర్గాల సమాచారం. 
 
వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని హిట్ మ్యాన్‌కు ప్రస్తుతం రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. రోహిత్‌కు విశ్రాంతి ఇవ్వడంతో రహానే, పృథ్వీ షాలు ఆస్ట్రేలియా సిరీస్‌కు అందుబాటులో వుంటారని తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఇప్పటికే కివీస్‌తో జరిగిన చివరి రెండు వన్డేలకు, ట్వంటీ-20 సిరీస్‌కు దూరమై విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

తర్వాతి కథనం
Show comments