Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాగ్రత్తగా డ్రైవ్ చేయమని అప్పుడే శిఖర్ ధావన్ చెప్పాడు...

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2022 (16:28 IST)
ప్రముఖ భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఉత్తరాఖండ్ సమీపంలోని రూర్కీలో కారు నడుపుతుండగా, కారు అదుపు తప్పి బారికేడ్‌ను ఢీకొని మంటలు చెలరేగాయి. ఈ సందర్భంలో, రిషబ్ పంత్ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. ఐసీయూ చికిత్స పొందుతూ.. క్రిటికల్ స్టేజ్ దాటాడు. 
 
ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం, శిఖర్ ధావన్ రిషబ్ పంత్‌కు సలహా ఇస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఇందులో రిషబ్ పంత్ "నాకు కొంత సలహా ఇవ్వండి" అని అడిగాడు. దాని గురించి కూడా ఆలోచించకుండా, "నువ్వు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి" అని ధావన్ చెప్పాడు. 
 
ఈ సలహా నిజం అన్నట్లే ప్రస్తుతం జరిగిన ఈ కారు ప్రమాదాన్ని బట్టి తెలుస్తోంది. రోడ్డుపై మంచు కురుస్తుండటం, రిషబ్ పంత్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

Asaduddin Owaisi: పాకిస్తాన్ మజాక్ చేస్తుంది.. భారత్ కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధం.. ఓవైసీ (video)

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

కుబేర లో దేవ గా ధనుష్ పాత్ర 23 సంవత్సరాల కెరీర్ లో హైలైట్ కానుందా !

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

తర్వాతి కథనం
Show comments