Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు అత్యుత్తమ ఫినిషర్ ధోనీ : వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిగడించడం వెనుక మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్యాగమే కారణమని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వర్ధమాన ఆట

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2017 (10:00 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిగడించడం వెనుక మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్యాగమే కారణమని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడం, సరికొత్త ప్రయోగాలు విరివిగా వుండేవని.. ఈ క్రమంలోనే ధోనీ ప్రతిభ బయటపడిందన్నాడు.

ఆ సమయంలోనే భారత్ విదేశాల్లో తిరుగులేని విజయాలు సాధించడానికి అలవాటు పడిందని.. ఆ దశలోనే ధోనీ కోసం గంగూలీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను త్యాగం చేశాడని గుర్తు చేశాడు.  
 
ఓపెనర్లు చక్కని భాగస్వామ్యం నమోదు చేయనట్లైతే.. పించ్ హిట్టర్లు పఠాన్ లేదా ధోనీలలో ఒకర్ని మూడో నెంబర్లో పంపించాలని నిర్ణయించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. ఓపెనర్లు రాణించినా, ధోనీని గంగూలీ మూడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు పంపేవాడని, దీంతోనే ధోనీ అవకాశాల్ని వినియోగించుకున్నాడని వెల్లడించాడు. ఆ రోజు అలాంటి అవకాశం ధోనీకి కల్పించి ఉండకపోతే గొప్ప బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకునేందుకు మరింత సమయం పట్టేదన్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments