Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేఎల్ రాహుల్ కాదు.. ఇషాన్ కిషన్ దిగితేనే బెస్ట్.. గవాస్కర్

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (22:14 IST)
వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయాస్ అయ్యర్, లోకేశ్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు చోటు దక్కించుకున్నారు. ఇషాన్ కిషన్ 5వ వరుసలో ఉంటే నెం.4 స్థానానికి శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పోటీ పడతారని మాజీ కెప్టెన్, టెలివిజన్ వ్యాఖ్యాత గవాస్కర్ అన్నారు. 
 
4వ వరుసలో ఆడేందుకు శ్రేయాస్ అయ్యర్, రాహుల్ మధ్య పోటీ ఉంటుంది. ఇషాన్ కిషన్ బ్యాట్స్‌మెన్‌గా మైదానంలోకి దిగితే రాహుల్ వికెట్ కీపర్‌గా మారుతాడు. రాహుల్‌కు తీవ్ర గాయాలైనందున ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా సేవలందించడం విశేషమని గవాస్కర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో మహిళ హత్య

Pankaja Sri: వంశీకి హైపోక్సియా ఉంది.. జైలులో వుండలేరు.. భార్య పంకజ శ్రీ

అమర్నాథ్ యాత్ర కోసం 3 లక్షల 60 వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్, యుద్ధమేఘాల మధ్య సాధ్యమేనా?

బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయాలు... ఎలా?

ఒకే ఒక్క దెబ్బకి గోడకి కరుచుకున్నాడు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

తర్వాతి కథనం
Show comments