Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీమిండియాలో తెలుగు తేజాలు.. మెరుస్తున్న తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి

Advertiesment
Nitish Kumar Reddy_Thilak Varma

సెల్వి

, సోమవారం, 27 జనవరి 2025 (16:20 IST)
Nitish Kumar Reddy_Thilak Varma
భారత క్రికెట్ రంగంలో తెలుగువారి ప్రాముఖ్యత అనూహ్యంగా పెరుగుతోంది. తెలుగు యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భారత క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్లుగా ఎదిగారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తిలక్ భారతదేశం తరపున అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా మారుతున్నాడు. 
 
నితీష్ రెడ్డి ఆల్ ఫార్మాట్ ఆటగాడిగా ఉంటాడని తెలుస్తోంది. నితీష్, తిలక్ ఇద్దరూ జట్టును ఆపత్సమయంలో గట్టెక్కించిన వారే. ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీరిద్దరూ భాగమైనారు. ఇందుకు ఏపీ సర్కారు తీసుకున్న ముందస్తు చర్యలో భాగం.
 
తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ శిబిరాలను ఏర్పాటు చేయడం ప్రారంభించవచ్చు. అత్యాధునిక స్టేడియం, శిక్షణా సౌకర్యాలను కూడా నిర్మించవచ్చు. చాలా సంవత్సరాలుగా జట్టులో ఒక్క తెలుగు ఆటగాడు లేకపోయారు. ప్రస్తుతం తెలుగుతేజాలు టీమిండియాలో కీలక పాత్ర పోషించడం శుభ పరిణామం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిలక్ వర్మ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్.. కోహ్లీ రికార్డ్ బ్రేక్