Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్ట్రేలియాతో క్రికెట్ సిరీస్: తొలి 3 వన్డేలకు టీమిండియా జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి మూడు వన్డేల్లో ఆడే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 13 వరకూ ఆసీస్‌.. భారత్‌లో పర్యటించనుంది. తొలి వన్డే 17న చెన్నై వేదికగా జరగనుంది.

Webdunia
ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (16:05 IST)
ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి మూడు వన్డేల్లో ఆడే భారత జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 13 వరకూ ఆసీస్‌.. భారత్‌లో పర్యటించనుంది. తొలి వన్డే 17న చెన్నై వేదికగా జరగనుంది. 
 
ఆస్ట్రేలియాతో భారత్‌ మొత్తం ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ జట్టులో ఫాస్ట్‌ బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ తిరిగి జట్టులో చోటు సంపాదించుకోగా, స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు చోటు దక్కలేదు.
 
జట్టు వివరాలను పరిశీలిస్తే... శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రహానే, మనీశ్‌పాండే, కేదార్‌ జాదవ్‌, ధోనీ(వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments