Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌తో మ్యాచ్.. నిర్ణయం ప్రభుత్వానిదే.. విరాట్ కోహ్లీ

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (11:22 IST)
కాశ్మీర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి నిరసనగా భారత్ ఈ మ్యాచ్ ఆడకూడదని అనుకుంటోంది. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్‌లో ఉన్న జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ.. పాకిస్థాన్‌తో ఆడే విషయంపై భారత సర్కారు, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దేశ ప్రజల అభీష్టం మేరకే తాము నడుచుకుంటామని తెలిపాడు. 
 
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా సిరీస్‌పైనే దృష్టి పెట్టామని చెప్పాడు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

పాకిస్థాన్ దేశంలో పుట్టిన అమ్మాయి ధర్మవరంలో ఉంటోంది.. ఎలా?

pahalgam attack: యుద్ధ భయంతో 4500 పాక్ సైనికులు, 250 అధికారులు రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

తర్వాతి కథనం
Show comments