Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెప్టెన్‌గా మారిన విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మకు షాక్

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (10:11 IST)
వన్డే ప్రపంచకప్ లీగ్ దశ ముగియగానే.. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రపంచకప్ అత్యుత్తమ జట్టును ప్రకటించింది. మొత్తం 12 మంది ప్లేయర్లలో ఈ వరల్డ్ కప్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంపిక చేసింది. 
 
భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. రోహిత్ శర్మకు షాక్ ఇచ్చింది. ఈ ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు అత్యుత్తమ జట్టులో చోటు ఇవ్వలేదు. 
 
భారత్ నుంచి కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా, మొహమ్మద్ షమీ, జస్ ప్రీత్ బుమ్రాలకు చోటు ఇచ్చింది. ఇక ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్, మ్యాక్స్‌వెల్, ఆడం జంపాలు చోటు దక్కించుకున్నారు. 
 
సౌతాఫ్రికా నుంచి క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, మార్కో యాన్సెన్‌లకు చోటు ఇచ్చింది. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్రను తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments