Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ - పాంటింగ్‌లను అధికమిస్తాడు : అజారుద్దీన్

Webdunia
బుధవారం, 16 జనవరి 2019 (15:53 IST)
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండే వన్డే మ్యాచ్‌లో సెంచరీతో రాణించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ తన ఫిట్నెస్‌ను కాపాడుకుంటే ఖచ్చితంగా వంద సెంచరీలు చేయడమేకాకుండా, మాజీ క్రికెటర్లు సచిన్, రికీ పాంటింగ్‌లను అధికమిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. 
 
అడిలైడ్‌లో చేసిన సెంచరీ కోహ్లీ వన్డే కెరీర్‌లో 39వ సెంచరీ. టెస్టులు, వన్డేలు కలుపుకుని ఇప్పటివరకు మొత్తం 64 సెంచరీలు చేశాడు. దీంతో ఇప్పటివరకు అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు సచిన్, పాంటింగ్ తర్వాతి స్థానాల్లో కోహ్లీ నిలిచాడు. 
 
దీనిపై అజారుద్దీన్ స్పందిస్తూ, 'విరాట్‌ కోహ్లీ నిలకడగా బాగా ఆడుతున్నాడు. ఫిట్‌గా ఉంటే 100 సెంచరీల మార్క్‌ను ఖచ్చితంగా చేరుకుంటాడు. కోహ్లీ గొప్ప ఆటగాడు. అతడు సెంచరీ చేసినప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే భారత జట్టు ఓడిపోయింది' అని అజారుద్దీన్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

తర్వాతి కథనం
Show comments