Webdunia - Bharat's app for daily news and videos

Install App

15 ఓవర్లలోనే పని కానించేసేట్లున్నారుగా... భారత్ బౌలర్లను ఉతికేస్తున్నారు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (21:37 IST)
భారత్ ఫీల్డింగ్, బ్యాటింగ్ చెత్తచెత్తగా మారిపోయిందా? అస్సలు ఏమాత్రం పుంజుకోని స్థితిలోకి వెళ్లిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం న్యూజీలాండుతో భారత్ ఆడుతున్న టీ20 మ్యాచ్ చూస్తే అలాగే అనిపిస్తుంది. టీమిండియా చెత్త బ్యాటింగ్ చేసి కేవలం 110 పరుగుల స్వల్ప విజయాన్ని న్యూజీలాండ్ ముందు వుంచింది.
 
ఇక ఇప్పుడే బరిలోకి దిగిన న్యూజీలాండ్ బ్యాట్సమన్లు టీమిండియా బౌలర్లను ఉతికేస్తున్నారు. 4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 28 పరుగులు చేసారు. పరిస్థితి చూస్తుంటే 15 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించేట్లు కనబడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయినా కేక్ కట్ చేసిన తల్లిదండ్రులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

తర్వాతి కథనం
Show comments