Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్‌కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ప్రారంభం..

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (18:50 IST)
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ సమరం మరో ఆరు రోజుల్లో ఆరంభంకానుంది. ఇప్పటికే 10 జట్లు ఇంగ్లండ్‌కు చేరుకున్నాయి. భారత జట్టు కూడా ఈనెల 22వ తేదీన ఇంగ్లండ్ పయనమైంది. 
 
కాగా మెగా టోర్నీ ప్రారంభానికి ముందు టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఇవాళ రెండు సన్నాహక మ్యాచ్‌లు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యాయి.
 
బ్రిస్టల్‌లో పాకిస్థాన్‌తో ఆప్ఘనిస్థాన్‌ తలపడుతుండగా.. కార్డిఫ్‌లో సౌతాఫ్రికాతో శ్రీలంకను ఢీకొంటోంది. టీమిండియా తన మొదటి మ్యాచ్‌ను శనివారం నాడు న్యూజిలాండ్ జట్టుతో ఆడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజల నమ్మాకాన్ని మోడీ కోల్పోయారు.. యోగి ఆదిత్యనాథ్ ప్రధాని కావాలి.. నెటిజన్ల డిమాండ్

రీల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువత.. ప్రాణాలను ఫణంగా పెట్టి... (Video)

మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను? శశిథరూర్ ట్వీట్

దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే చూస్తూ ఊరుకోం : భారత్

ముహూర్తం సమయంలో బ్లాకౌట్ - మొబైల్ లైట్ల వెలుగులో పెళ్లి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments