Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ గారూ... అతడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా: రియల్టర్

Webdunia
బుధవారం, 3 ఆగస్టు 2022 (22:42 IST)
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న గిరిధర్ వర్మ అనే వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... గుంటూరు లోని కొరిటపాడుకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గుంటూరుకి చెందిన వెంకటరెడ్డి నుంచి రూ. 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. పూర్తిగా డబ్బు చెల్లించినా ఇంకా తనకు డబ్బు ఇవ్వాలనీ, చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు వుంటాయని వెంకటరెడ్డి బెదిరిస్తున్నాడంటూ లేఖలో పేర్కొన్నాడు.

 
అతడి వేధింపులు తట్టుకోలేక ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాననీ, తనకు ఆత్మహత్య తప్ప వేరే మార్గం లేదంటూ లేఖలో పేర్కొన్నాడు. ఆ తర్వాత అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వర్మ మూడు నెలల క్రితం హైదరాబాదు కుషాయిగూడ లోని ఆదిత్యనగర్ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని వుంటున్నాడు. బంధువులతో భోజనం చేసాక ఇంటికి వెళ్లి తెల్లారేసరికి చనిపోయి కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments