Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాయానికి మందు వేసుకుని నిద్రపోయింది, తెల్లారి లేవగానే తనపై రేప్ జరిగినట్లు తెలిసింది

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (16:12 IST)
ఆమె ఓ మహిళా అధికారిణి. శిక్షణలో భాగంగా ఆమెకి గాయాలయ్యాయి. దాంతో గాయాలు తగ్గేందుకు మాత్రలు తెచ్చుకుని వాటిని వేసుకుని పడుకుంది. గాఢంగా నిద్ర పట్టేసింది. తెల్లారాక నిద్ర లేచి చూస్తే తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుంది. తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్‌ లైంగిక దాడి చేశాడని ఆ మహిళా అధికారిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ మహిళా అధికారిణిని ట్రైనింగ్‌లో భాగంగా ఆటలు ఆడుతున్న సమయంలో గాయాలయ్యాయి. అవి తగ్గేందుకు మందులు వేసుకుని రాత్రివేళ పడుకుని నిద్రపోయారు. ఐతే నిద్ర లేచి చూస్తే తనపై లైంగిక దాడి జరిగినట్లు తెలుసుకుంది. దీనిపై పైఅధికారులకు రెండు వారాల క్రితం ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదంటూ బాధితురాలు ఆరోపిస్తుంది.
 
దీనితో ఆమె స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫ్లైట్ లెఫ్టినెంట్‌ను అరెస్ట్ చేసి అతడు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం