Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్ కోసం ఎదురుచూస్తున్న మహిళను బైక్ పైన ఎక్కించుకెళ్లి గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 18 డిశెంబరు 2023 (22:20 IST)
బస్సు కోసం ఎదురుచూస్తున్న మహిళను నమ్మించి మాయమాటలతో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు అరెస్టు చేసారు. కేసుకి సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. డిశెంబరు 7వ తేదీన ఓ మహిళ బస్సు కోసం ఎదురుచూస్తుండగా 32 ఏళ్ల ఏసు తార్నాక నుంచి ప్రశాంత్ నగర్ వెళుతూ ఆమెను చూసాడు.
 
అర్థరాత్రి కావస్తుంది బస్సులు రావని చెప్పి ఆమెను నమ్మించి ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించి బైక్ ఎక్కించుకున్నాడు. అలా ఆమెను కొంతదూరం తీసుకెళ్లాక ప్రశాంత్ నగర్ రైల్వే క్వార్టర్స్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో ఆపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరో ముగ్గురు స్నేహితులను పిలిచాడు. వారు కూడా ఆమెపై దారుణానికి తెగబడ్డారు. ఆ తర్వాత బాధితురాలిని తార్నాకలో వదిలేసి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సిసిటివి ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. అందిరనీ అరెస్టు చేసి రిమాండుకు పంపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం