Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొద్దస్తమానం ఫోన్లు మాట్లాడుతుందనీ కుమార్తెను చంపేసిన తండ్రి

Webdunia
ఆదివారం, 18 డిశెంబరు 2022 (13:26 IST)
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లో ఓ దారుణం జరిగింది. కుమార్తె పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుండటాన్ని కన్నతండ్రి జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కుమార్తెను చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాకారం ప్రాంతానికి చెందిన యాస్మిన్ ఉన్నిసా (17) అనే యువతి రాత్రిపగలు అనే తేడా లేకుండా పొద్దస్తమానం ఫోనులో మాట్లాడుతుండటంతో ఆ అలవాటును తగ్గించుకోవాలని తండ్రి మహ్మద్ తౌఫీ పలుమార్లు సూచించాడు. 
 
కానీ, ఆ యువతి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన తండ్రి ఆదివారం ఆ యువతిని కొంతునులిమి హత్య చేశాడు. ఆ తర్వాత ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments