ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు ఇవ్వలేదనీ భార్యతో కలిసి కుమార్తెను చంపేసిన తండ్రి...

వరుణ్
బుధవారం, 17 జనవరి 2024 (14:03 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కుమార్తె పేరుపై ఫిక్స్‌డ్ చేసిన డబ్బులు ఇవ్వలేదన్న అక్కసుతో తన భార్యతో కలిసి కుమార్తెను హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని రామ్‌గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బాలిక ఖుషి కుమారి (17) ఈ నెల 13వ తేదీన తన గదిలో ఉరేసుకున్న స్థితిలో కనిపించింది. ఉరికి వేలాడుతున్న సోదరిని చూసిన ఆమె సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన రూ.6 లక్షలు ఇవ్వనందుకు తన తండ్రి, సవతి తల్లి కలిసి ఆమెను చంపేశారని ఆరోపించాడు. ఫిక్స్ చేసిన ఆ సొమ్ము త్వరలోనే మెచ్యూర్ కావాల్సివుంది. 
 
ఈ విషయం తెలిసిన వందలాది మంది గ్రామస్థులు పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుని నిందితులను అరెస్టు చేశారు. కాగా, దీనిపై కేసు నమోదన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments