Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో కన్న కుమారుడిని హత్య చేసిన తండ్రి

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (15:07 IST)
పీకల వరకు మద్యం సేవించిన తాగుబోతు తండ్రి ఒకరు మద్యం మత్తులో కన్నబిడ్డనే కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నేరేడ్మెట్ జేజే నగర్, ఎస్ఎస్‌బి క్లాసిక్ అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా సుధాకర్ ఉండగా, ఈయనకు భార్య దివ్య, రెండేళ్ల కుమారుడు జీవన్ ఉన్నారు. సుధాకర్ రెండు రోజుల క్రితం మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కుమారుడు ఏడుస్తుండటంతో బుజ్జగించాడు. 
 
అయినప్పటికీ ఏడుపు మానకపోవడంతో కోపంతో గట్టిగా కొట్టాడు. దీంతో జీవన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భయాందోళన చెందిన తల్లి నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి జీవన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments