Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం: మటన్ కత్తితో రెండు ముక్కలు చేశారు

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (11:34 IST)
కృష్ణా జిల్లాలో వళ్లు గగుర్పొడిచే దారుణం జరిగింది. వివాహేతర సంబంధం సాగిస్తున్నాడన్న కోపంతో తండ్రీకొడుకులిద్దరూ కలిసి ఓ వ్యక్తిని మటన్ కత్తి తీసుకుని అతి దారుణంగా రెండు ముక్కలుగా నరికి చంపారు. ఆ తర్వాత ఆ శరీర భాగాలను చల్లపల్లి కెనాల్ లో పడేశారు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పమిడిముక్కల మండలం అగినిపర్రుకి చెందిన మటన్ వ్యాపారి ఏడుకొండలు తన కుమారుడితో కలిసి సహచర వ్యాపారి నాంచారయ్యను రెండు ముక్కలుగా నరికి చంపేశారు. ఆ తర్వాత ఆ శవాన్ని కాలువలో తొక్కేశారు.
 
నాంచారయ్య ఆచూకి తెలియకపోవడంతో అతడి సోదరుడి కుమారుడు పోలీసులకి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసి శవాన్ని తొక్కేసిన స్థలం వివరం చెప్పారు. కాగా ఈ హత్యకు కారణాలు ఏమిటన్నది ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధమే కారణమని స్థానికులు చెపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments