Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేయాకు అనుకుని.. విచికారీ మందుతో టీ తయారీ... ఐదుగురి మృతి

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (09:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొయిన్‌పురిలోని నాగ్లాలో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. టీపొడి అనుకుని పిచికారి మందుతో ఓ మహిళ టీ తయారు చేసింది. ఈ టీని సేవించిన కుటుంబ సభ్యుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయాడు. మృతుల్లో ఆ మహిళ భర్త, ఇద్దరు కుమారులు, మామ, పొరుగింటి మహిళ ఉన్నారు. మృతులను శివానందన్ (35), ఈయన కుమారుడు శివంగ్ (6), దివ్యాన్ష్ (5), మామ రవీంద్ర సింగ్ (55), పొరుగింటి వ్యక్తి సోబ్రామ్ (45)లు ఉన్నారు. 
 
నాగ్లా కన్వై గ్రామానికి చెందిన ఓ మహిళ టీ కాస్తున్న సమయంలో వరిపంటలో పిచికారీ చేసే మందును టీ పొడిగా భావించి పాలలో కలిపి టీ తయారు చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. పాలలో కలిపిన విచికారీ మందు విషపూరితం కావడంతో అది తాగిన వారు మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాను చేసిన పనికి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ మహిళ బోరున విలపిస్తుంది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments