Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా యూనివర్శిటీ ప్రాంగణంలోనే విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

ఐవీఆర్
గురువారం, 26 డిశెంబరు 2024 (16:51 IST)
చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో దారుణం జరిగింది. యూనివర్శిటీలో చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పూర్తి వివరాలు చూస్తే... చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 23వ తేదీ రాత్రి తన స్నేహితుడితో కలసి మాట్లాడుతూ వుంది. ఆ సమయంలో అటుగా ఇద్దరు వ్యక్తులు వచ్చారు.
 
వీరిని గమనించి దగ్గరకు వచ్చి విద్యార్థిని స్నేహితుడిపై దాడి చేసి అక్కడి నుంచి తరిమి వేసారు. అనంతరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం ఆమెను అసభ్యంగా ఫోటోలు తీసి, తమపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించి వదిలేసారు.
 
మరుసటిరోజు ఉదయం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యూనివర్శిటీ ప్రాంగణంలోని సీసీ కెమేరాల ద్వారా నిందితులను గుర్తించారు. ఒకడు రోడ్డు పక్కనే బిర్యానీ అమ్ముకునే జ్ఞానశేఖరన్ అని తెలుసుకుని అతడిని అరెస్ట్ చేసారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments