Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళను చెరబట్టి అత్యాచారం చేసిన ఎస్ఐ - సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

Webdunia
ఆదివారం, 10 జులై 2022 (12:53 IST)
హైదరాబాద్ నగరంలో ఓ మహిళను ఓ ఎస్ఐ చెరబట్టి, తుపాకీతో బెదిరించి అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ కామాంధుడైన ఎస్‌ఐను పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్ర రాజధానిలో మహిళపై కన్నేసిన ఓ పోలీసు అధికారి తుపాకితో బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడగా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 
ఈ ఘటన మరవకుముందే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో పోలీసు అధికారిపై అత్యాచారం ఆరోపణలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ విజయ్‌పై మహిళ ఫిర్యాదు చేశారు. 
 
పెళ్లి పేరుతో తనను మోసం చేశారని ఎస్‌ఐపై యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శాఖాపరమైన విచారణ ప్రారంభించిన పోలీసు ఉన్నతాధికారులు ఎస్‌ఐ విజయ్‌ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు రాజకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

తర్వాతి కథనం
Show comments