కోరుట్లలో దారుణం.. బైకుపై వచ్చి కౌన్సినర్‌ మెడపై కత్తిపోట్లు

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2023 (18:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. స్థానికంగా మున్సిపల్ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం (48)ను కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్‌లో లక్ష్మీరాజం తేనీరు సేవిస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆయన మెడపై ఉన్నట్టుండి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను అక్కడున్న వారు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments