Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై యువకుడు అత్యాచారం.. ఆపై ప్రైవేటు భాగాల్లోకి కర్ర చొప్పించిన వైనం

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (10:24 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళపై క్రూర అత్యాచారం జరిగింది. రాష్ట్రంలోని సింగ్రౌలీ జిల్లాలో ఈ దారుణం జరిగింది. 30 యేళ్ల మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలి ప్రైవేట్ భాగాల్లోకి కర్రను చొప్పించాడు. రాష్ట్రంలోని ఝుమరియా టోలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండగా, దీన్ని గమనించిన ఓ యువకుడు ఆమె ఇంటిలోకి అర్థరాత్రి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వా ఆమె పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. మహిళ జననాంగాల్లోకి కర్రను చొప్పించాడు. దీంతో నొప్పి భరించలేక ఆ మహిళ బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో తన మొబైల్ ఫోన్‌ను బాధితురాలి ఇంట్లోనే వదిలివేసి వెళ్లాడు. 
 
బాధితురాలి అరుపులు విన్న ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మోర్వా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిన అరెస్టు చేశారు. అత్యాచార బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments