Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైవ్ పార్టనర్ కుమార్తెపై అత్యాచారం.. వ్యక్తి అరెస్టు

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (09:19 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌తో ఓ వ్యక్తిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. తనతో సహజీవనం చేస్తున్న మహిళ కుమార్తెపై గత యేడాది కాలంగా అత్యాచారం చేస్తున్నందుకుగాను పోలీసులు అరెస్టు చేశారు. నాగ్‌పూర్‌లోని వథోడా ఏరియాకు చెందిన 37 యేళ్ల వ్యక్తిని ఆదివారం అరెస్టు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
నాగ్‌పూర్ హుద్‌కేశ్వర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు గత 2022 అక్టోబరు నుంచి 32 యేళ్ల మహిళ, ఆమె 12 యేళ్ల కుమార్తెతో కలిసి ఉంటున్న 37 యేళ్ల వ్యక్తి.. మహిళ పనికి వెళ్లిన తర్వాత మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ తంతు గత యేడాది కాలంగా సాగుతోంది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ బాలిక నోరు మెదపలేదు. 
 
చివరకు తనపై జరుగుతున్న అత్యాచారాన్ని ఆ బాలిక కన్నతల్లి దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం