Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌన్సిలింగ్‌ ఇస్తానని ఇంటికి పిలిచి బాలికపై హెడ్‌కానిస్టేబుల్ అత్యాచారం

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (11:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ దారుణం జరిగింది. కౌన్సిలింగ్ పేరుతో ఓ బాలికను తన ఇంటికి పిలిచిన హైడ్ కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ దారుణం జిల్లాలోని చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిట్టమూరు పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల ఓ సమస్యపై బాలికకు కౌన్సిలింగ్ ఇస్తామని తండ్రితో పాటు బాలికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత బాలిక తండ్రిని పక్కనే ఉన్న ఓ షాపుకు పంపించి, బాలికపై అత్యాచారనికి ఒడిగట్టాడు. 
 
ఆ బాలిక ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించింది. దీంతో చిట్టమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో బాలికపై అత్యాచారం చేసినట్టు తేలడంతో హెడ్ కానిస్టేబుల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments