Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులుగా మైనర్ బాలికపై అత్యాచారం... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:03 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు మైనర్ బాలికలను ఓ కామాంధుడు చెరిపాడు. చాక్లెట్ల ఆశ చూపి నెల రోజులు పాటు ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్​నగర శివారు కాలనీలో వసీం(30) అనే వ్యక్తి తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. ఈయన 8, 11 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు బాలికలకు చాక్లెట్ల ఆశ చూపి వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ దారుణం నెల రోజులకుపైగా సాగింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments