Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూజివీడులో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (18:42 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విషాద ఘటన జరిగింది. ఇక్కడ చేరిన మొదటి సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
నూజివీడు ట్రిపుల్ ఐటీ మొదటి సంవత్సరం చదువుతున్న రాములు నాయక్ అనే విద్యార్థి తన ఉండే హాస్టల్ గదిలోనే ఉరేసుకున్నాడు. మృతుని స్వస్థలం విజయనగరం జిల్లా గుర్ల మండలం. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. అలాగే, హాస్టల్ విద్యార్థుల వద్ద రాములు మానసికపరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments