Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలమూరులో సామూహిక అత్యాచారం - బాధితురాలు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (18:33 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు (మహబూబ్ నగర్) జిల్లాలో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ జిల్లాలోని ఆలేరు గ్రామానికి చెందిన 23 యేళ్ల యువతి తన ఇంట్లో ఒంటరిగా ఉండగా, నలుగురు యువకులు ఇంట్లో చొరబడి ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ అవమానం భరించలేక ఆ యువతి తనను గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు యువకుల పేర్లతో సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 18వ తేదీన పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడింది. 
 
దీన్ని గమనించిన ఆ యువతి కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వల్ల గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం