Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యాపేటలో మైనర్ బాలికపై అత్యాచారం

Webdunia
బుధవారం, 16 నవంబరు 2022 (16:15 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన తిరుమలగిరిలో జరిగింది. ఇది బాలల దినోత్సవం రోజున వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, దసరా పండుగ రోజున ఈ బాలికపై అత్యాచారం జరిగింది. 
 
ఆ తర్వాత ఆ బాలికను హైదరాబాద్ నగరానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల రోజులుగా హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందింది. దీంతో ఈ అత్యాచార ఘటన వివరాల బయటకు వచ్చాయి. 
 
నెల రోజుల పాటు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి తిరుమలగిరిలోని ఓ ప్రైవేటు షోరూమ్‌లో పని చేస్తున్నట్టు సమాచారం. దీంతో నిందితుడిని అరెస్టు చేసేందుకు తిరుమలగిరి పోలీసులు హైదరాబాద్ నగరానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం