Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను అమ్మవారి అంశనంటూ సోదరి తల నరేకిసిన బాలిక, పరుగులు తీసిన స్థానికులు

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (15:19 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తను అమ్మవారి అంశనంటూ దేవత విగ్రహం వద్ద వున్న కత్తిని తీసుకుని ఇంట్లో నిద్రిస్తున్న తన సోదరి తలను నరికేసిన దారుణ ఘటన జరిగింది.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... రాజస్థాన్ రాష్ట్రంలోని డూంగర్‌పూర్ పరిధిలో జింజ్వాఫాలా గ్రామానికి చెందిన శంకర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పూజలు చేస్తున్నాడు. కాసేపటికి శంకర్ పెద్దకుమార్తె వింతగా ప్రవర్తిస్తూ తను అమ్మవారి అంశనంటూ దేవతా విగ్రహం వద్దనున్న కత్తిని తీసుకుంది. ఆ కత్తితో పూజలు చేస్తున్నవారిపైకి వచ్చింది.

 
ఆమెను వారించేందుకు తండ్రి, ఆమె పెదనాన్న ప్రయత్నించగా కత్తితో వారిని తీవ్రంగా గాయపరిచింది. దీనితో భయభ్రాంతులకు గురైన అక్కడివారు బయటకు పరుగులు తీసారు. కత్తి పట్టుకున్న ఆ బాలిక ఇంట్లో బీభత్సం సృష్టించింది. చివరికి గదిలో నిద్రిస్తున్న తన సోదరి తలను కత్తితో నరికేసింది. ఆ ఘటనతో అంతా షాక్ తిన్నారు. విషయాన్ని పోలీసులకు తెలుపడంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎ స్టార్ ఈజ్ బార్న్ చిత్రం నుండి సాంగ్ విడుదల చేసిన చందు మొండేటి

Praveen, Viva Harsha: ఆసక్తి కలిగిస్తున్న ప్రవీణ్, వైవా హర్ష బకాసుర రెస్టారెంట్‌ ఫస్ట్‌ లుక్‌

దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ 2025లో బెస్ట్ ఫిలింగా కిరణ్ అబ్బవరం క సినిమా

వేవ్స్ సమ్మిట్‌లో 9 ప్రాజెక్ట్‌ల్ని నిర్మిస్తామని ప్రకటించిన లైకా సంస్థ

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా గుర్రం పాపిరెడ్డి మోషన్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments