Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం అయ్యింది, పెళ్లెప్పుడు అని యువతి అడిగితే కాబోయే భర్త పరార్...

Webdunia
శుక్రవారం, 27 మే 2022 (15:14 IST)
విజయవాడ పాయకాపురం సుందరయ్య నగర్‌లో నివాసం వుంటున్న రమ్యకి సమీప బంధువైన భాస్కర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇది తెలిసిన పెద్దలు ఇద్దరికీ పెళ్లి చేసేందుకు అంగీకరించారు. గత 2020 నవంబరులో నిశ్చితార్థం జరిపించారు.


పెళ్లికి తమకు ఓ ఏడాది సమయం కావాలనీ, తన అక్కకు వివాహమయ్యాక తను పెళ్లి చేసుకుంటానని యువకుడు గడువు అడిగాడు. అందుకే రమ్య తరపు కుటుంబం ఓకే చెప్పింది.
 

ఐతే అప్పట్నుంచి రమ్య ఎదురుచూస్తూ వుంది. ఎంతకీ తను ప్రేమించిన వ్యక్తి అక్కయ్యకు పెళ్లి కుదరడంలేదు. దీనితో విసిగిపోయిన రమ్య... మన పెళ్లెప్పుడు అంటూ ప్రియుడికి వాట్సప్ సందేశం పంపింది. ఆ సందేశం చూసిన ప్రియుడు సమాధానం ఇవ్వలేదు సరికదా.. పారిపోయాడు. తమ కుమారుడు ఇలా చేయడానికి కారణం రమ్యేనంటూ యువకుడి కుటుంబం రమ్య కుటుంబంపై దాడి చేసింది.
 

ఈ దాడిలో రమ్య తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. తమపై దాడి చేసినవారిపై రమ్య పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments