అర్థరాత్రి ఇంట్లో చొరబడి భర్తను మంచానికి కట్టేసి భార్య-కుమార్తెపై గ్యాంగ్ రేప్

Webdunia
మంగళవారం, 23 మే 2023 (11:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి వేళ ముగ్గురు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి మహిళ, ఆమె మైనర్ కుమార్తపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
 
రాంపూర్ జిల్లా సైఫాని పోలీసు స్టేషను పరిధిలో ఓ మెకానిక్ అతడి భార్య-కమార్తెతో వుంటున్నారు. ఐతే శనివారం అర్థరాత్రి సమయంలో మెకానిక్ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. మెకానిక్ ను తాళ్లతో మంచానికి కట్టేసారు. ఆ తర్వాత అతడి భార్య, మైనర్ కుమార్తెపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు తల్లీకూతుళ్లను ఆసుపత్రికి తరలించారు. గతంలో మెకానిక్‌తో ముగ్గురు వ్యక్తులు గొడవపడ్డారనీ, దీని కారణంగానే వారు అఘాయిత్యానికి పాల్పడి వుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం