Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మంలో తెరాస నేత దారుణ హత్య

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (14:01 IST)
ఖమ్మం జిల్లాలో తెరాస నేత దారుణ హత్యకు గురయ్యారు. జిల్లాలోని ఖమ్మం గ్రామీణ మండలం తెల్దారుపల్లి శివారులో పార్టీ నేత కృష్ణయ్యపై ఐదుగురు దుండగులు దాడి చేశారు. వేటకొడవళ్లతో ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆయన.. అక్కడే చనిపోయారు.
 
సమాచారం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హత్యా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు... హత్యకు రాజకీయ కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. 
 
కాగా, మృతుడు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అలాగే, ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టరుగా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments