Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం... పొరుగింటి మహిళ ఫిర్యాదు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (20:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగు చూసింది. ఐదేళ్ల బాలికపై ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు సమాచారం. తన కుమార్తెను ఏడేళ్ల బాలుడు అత్యాచారం చేసినట్టు పొరుగింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పిల్లలిద్దరికీ వైద్య పరీక్షలు చేయించగా, అత్యాచారం జరిగినట్టు తేలింది. దీంతో బాలుడిపై ఐపీసీ 376తో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
మహిళ ఇచ్చిన ఫిర్యాదులో... ఆదివారం రాత్రి తన బిడ్డ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన సందర్భంలో ఈ దారుణం జరిగిందని, ఈ ఘటనపై బాలిక తల్లి అక్బర్ పూర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పిల్లలిద్దరికీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యాచారం జరిగినట్టు తేలడంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
అయితే, ఐపీసీలోని సెక్షన్ 82 ప్రకరాం ఏడేళ్ళలోపు చిన్నారులు చేసే ఏ చర్యను అయినా నేరంగా పరిగణించరాదు. దీంతో ఈ కేసు విషయంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్ పూర్ పోలీసులు వెల్లడించారు. కేసులో న్యాయ నిపుణుల సూచనల మేరకు ముందుకెళతామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

ముత్తయ్య ట్రైలర్ మనసును కదిలించిందంటున్న రాజమౌళి

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments