Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ భర్తను చంపి ముక్కలు చేసిన భార్య..

Webdunia
ఆదివారం, 30 జులై 2023 (13:58 IST)
పరాయి వ్యక్తితో తాను సాగిస్తూ వచ్చిన వివాహేతర సంబంధాని భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ఓ భార్య అత్యంత కిరాతకంగా నడుచుకుంది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని ముక్కలు చేసి.. శరీర భాగాగాలను సిమెంట్ బస్తాల్లో వేసి నదిలో పడేసింది. మృతుడి కుమారుడు తన తల్లిపై సందేహం వ్యక్తం చేయడంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. తన భర్త రాంపాల్ (55) కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. అతని కోసం గాలించసాగారు. అయితే మృతుడి కుమారుడు మాత్రం కన్నతల్లిపై సందేహం వ్యక్తం చేశాడు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడించింది. మరో వ్యక్తితో సాగిస్తూ వచ్చిన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పారు. పైగా, భర్త మృతదేహాన్ని ముక్కలు చేసి... తాము నివసించే ఇంటికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే నదిలో పడేసినట్టు చెప్పింది. దీంతో 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments