Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫాం డ్రమ్ములో మహిళ మృతదేహం

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (14:31 IST)
కర్నాటక రాష్ట్రంలోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఒక మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహం ఫ్లాట్ ఫాంపై ఉన్న డ్రమ్ములో కుక్కివుంది. రైల్వే స్టేషన్ పారిశుద్ధ్య కార్మికులు ఫ్లాట్ ఫాంను శుభ్రం చేస్తుండగా దీనిని గుర్తించారు. ఈ మృతదేహం గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 
 
అయితే, ఒకటో నంబరు ఫ్లాట్ ఫాంపై ఉన్న డ్రమ్మును శుభ్రం చేసేందుకు ప్రయత్నించగా, దుర్వాసన వచ్చింది. దీంతో డ్రమ్ము మూత తీసి చూడగా అందులో మహిళ మృతదేహం బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇంచారు. 
 
పాల్తీన్ కవర్‌లో శవాన్ని చుట్టి డ్రమ్ములో కుక్కి, ఆ తర్వాత డ్రమ్ముకు మూత గట్టిగా బిగించారు. దీంతో దుర్వాస రాలేదు. డ్రమ్ము మూత తీయగానే ఒక్కసారిగా దుర్వాసన వెదజల్లడంతో అక్కడకు వెళ్లి చూడగా మహిళ శవంగా గుర్తించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 30 యేళ్ల మధ్య ఉంటాయని భావిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతురాలి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments