ఈ వేలిని చూసి గుండెపోటు వస్తుందో రాదో చెప్పొచ్చట..?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:31 IST)
ఇటీవలే ఓ పరిశోధనలో చేతి వేళ్లను చూసి వారికి గుండె జబ్బులు వస్తాయో, రావో అన్న విషయాన్ని తెలియజేశారు. యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్‌కు చెందిన బయోలాజికల్ సైంటిస్టులు గుండె పోటు వచ్చిన 151 మంది పైన పరిశోధన చేశారు. ఈ 151 మందికి చేసిన చికిత్సలో ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలుసుకుందాం..
 
1. ఎవరికైతే ఉంగరం వేలి కంటే చూపుడు వేలు పొడవుగా ఉందో.. వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అంతేకాదు.. వయసు కూడా 35 నుండి 80 సంవత్సరాలు గలవారికి ఈ సమస్య ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేల్చి చెప్పారు.
 
2. చూపుడు వేలు, ఉంగరం వేలు రెండు సమానంగా ఉన్నవారికి గుండెపోటు రావడం చాలా కష్టమని కూడా వెల్లడించారు. అయినా చేతివేళ్లు ఎలా ఉన్నప్పటికీ గుండె రోగాలు వచ్చేందుకు రకరకాల కారణాలు ఉన్నాయని చెప్తున్నారు.
 
3. స్థూలకాయం ఉన్నవారు, ఒత్తిడి అధికం, జంక్‌ఫుడ్స్ ఎక్కువగా తినేవారికి గుండె పోటు ప్రమాదం ఎక్కువగా ఉంది. కనుక వీలైనంత వరకు ఈ సమస్యల నుండి ఎలా విముక్తి చెందాలో చూసుకోవాలి. 
 
4. పొగ తాగేవారు, మద్యం సేవించేవారు, డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారి వీటిని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుంటే.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలన్నింటిని తగ్గించుకోవచ్చును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తి వివాదం.. అత్తను కూరగాయలు కోసే కత్తితో హత్య చేసిన కోడలు

ఢిల్లీని వణికిస్తున్న కాక్రోచ్ పార్టీ : మెట్రో స్టేషన్లు మూసివేత

నీట్ పేపర్ లీక్.. ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు.. ప్రధాని మోదీ

కారు-బైక్ ఢీ, ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పిచ్చకొట్టుడు కొట్టుకున్నారు, వీడియో

చనిపోయి దెయ్యంగా మారినా భార్యాపిల్లలను చూసుకుంటా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

మనకెందుకులే అని దాటవేసే మనస్తత్వాన్ని వీడండి : మంచు లక్ష్మి పిలుపు (Video)

భగవంత్ కేసరి చిత్రం నుంచి ప్రేరణ పొందాం.. నిర్మాత వెంకట్

అబ్జెక్ష‌న్ మై లార్డ్‌కు అండగా మెగాస్టార్ చిరంజీవి

Jayasudha : సమ్మర్ హాలిడేస్.. లో అమ్మమ్మ సుశీలమ్మగా జయసుధ

తర్వాతి కథనం
Show comments