Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్పుడైతే ఈ లక్షణాలు వస్తాయో వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడ్ని సంప్రదించాలి

Webdunia
బుధవారం, 5 జనవరి 2022 (23:31 IST)
పక్షవాతం.. ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు. మెదడుకు రక్తసరఫరా అంతరాయం ఏర్పడి ఈ వ్యాధి వస్తుంది. అలాగే పోలియో వంటి వైరెస్ సంబంధిత రోగాలు, కొన్ని విష పదార్థాలు కూడా కారణమవుతాయి. 

 
నిత్యం గర్భనిరోధక వార్తలు వాడే మహిళల్లో కూడా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకను 32 వేల నాడీ కణాలు మెదడులో చనిపోతాయి. ఈ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి. 

 
అదే సమయంలో నాడీ కణాలు, న్యూరాన్ల మధ్య జరిగే సంభాషణలు నిలిచిపోతాయి. అంతే సమయంలో మెదడు ఆలోచనలు కూడా నిలిచిపోతాయి. మెదడుకు వెళ్ళాల్సిన రక్త సరఫరా నిలిచి రక్తపు గడ్డల్లా మారిపోతుంది. పక్షవాతం వచ్చే ముందు ఒక కాలు, ఒక చేతికి తిమ్మిర్లు రావడం, ఒక చేతి, ఒక కాలిలో శక్తి తగ్గినట్లు అనిపించడం, శరీరంలో ఒకవైపు ఈ లక్షణాలు కనిపిస్తాయి.
 
అలాగే సరిగ్గా మాట్లాడలేరు. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోలేకపోతారు. చూపు మసకబారుతుంది. నడవాలని లేచినప్పుడు బ్యాలెన్స్ తప్పుతుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఎప్పుడైతే ఈ లక్షణాలు వస్తాయో వెంటనే ఆసుపత్రికి వెళ్ళి వైద్యుడ్ని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రేపు ఏం జరగబోతుందో ఎవరికీ తెలియదు : ఫరూక్ అబ్దుల్లా

పాక్‌‍కు టమాటా ఎగుమతుల నిలిపివేత.. నష్టాలను భరించేందుకు భారత రైతుల నిర్ణయం!!

నీట్ యూజీ పరీక్షపై అసత్య ప్రచారం.. కన్నెర్రజేసిన ఎన్టీయే

అత్తమ్మ కిచెన్ ఆవకాయ అదుర్స్ : ఉపాసన (Video)

Mega DSC: 16,347 పోస్టులలో స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

మరో మెగా వారసుడు రానున్నాడా? తల్లిదండ్రులు కాబోతున్న వరుణ్ - లావణ్య

మిథున్ చక్రవర్తి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నాకు స్పూర్తినిచ్చారు: చిరంజీవి

ఆశిష్ హీరోగా దిల్ రాజు, శిరీష్‌ నిర్మించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments