జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (22:11 IST)
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా రోగికి జ్వరం వచ్చినప్పుడు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐతే జ్వరంగా వున్నప్పుడు కొన్ని పదార్థాలకు దూరంగా వుండాలి. అవేంటో తెలుసుకుందాము. తృణధాన్యాలు వాటి ఉత్పత్తులలో అధిక ఫైబర్ వుంటుంది, కనుక వీటికి దూరంగా వుండాలి. ముఖ్యంగా పొట్టుతో కూడిన పప్పులు తీసుకోరాదు.
 
క్యాబేజీ, క్యాప్సికమ్, ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి మొదలైన వాటిని జ్వరం సమయంలో దూరం పెట్టాలి. పకోడి, లడ్డూలు, సమోసా మొదలైన వేయించిన, కొవ్వు పదార్ధాలు తినకూడదు.
మసాలాలు, ఊరగాయ, చట్నీ వంటి వాటిని తినకపోవడం మంచిది.
 
జ్వరంగా వున్నప్పుడు గోరువెచ్చని పాలు తాగితే మేలు కలుగుతుంది. సాధ్యమైనంత వరకూ గోరువెచ్చని మంచినీటిని తాగుతుండాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

తర్వాతి కథనం
Show comments